- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. దాంతో సంబంధిత అధికారుల నుంచి వరద వివరాలను మంత్రి సేకరిస్తున్నారు.
Next Story