ఇళ్లను విక్రయించినా, అద్దెకు ఇచ్చినా చర్యలు

by  |
ఇళ్లను విక్రయించినా, అద్దెకు ఇచ్చినా చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్‌లో గురువారం 180 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అద్దెకు ఇచ్చినా, విక్రయించినా.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. సకల సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Next Story

Most Viewed