- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్లో గురువారం 180 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అద్దెకు ఇచ్చినా, విక్రయించినా.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
Next Story