- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో సొంత ఖర్చులతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. కషాయం తాగండి.. కరోనాను జయించండి అంటూ మంత్రి పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణ కోసం పట్టణంలోని ప్రతి హోటల్, రెస్టారెంట్లలో వేడినీళ్లు అందివ్వాలని మంత్రి కోరారు. కరోనా కష్ట కాలంలో ప్రజలు బయటకు రాకూడదన్నారు. సిద్దిపేటకు వివిధ పనుల కోసం వచ్చేవారి కోసం మూడు చోట్ల వేడి నీటి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
Next Story