- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్ధిపేట: సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు కషాయాన్ని పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నర్సాపూర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన కషాయం వితరణ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురికి కషాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణు గోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story