- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్:
మీరంతా టీఆర్ఎస్ పార్టీకి చూపిస్తున్న ఆదరణ చూసి బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు గుండెల్లో గుబులు పుట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రాయ్ పోల్ మండలం ఎల్కల్, బేగంపెట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్ట కరమని అన్నారు. ఎల్కల్ గ్రామస్తులు ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటాదో మీరు ఆలోచించుకోవాలని అన్నారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జనాల కష్టాలు తెలియని నాయకులు ఓట్ల కోసం వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆయన అన్నారు.
Next Story