- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త విషయంలో యుద్ధం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు తడిచెత్త, పొడి చెత్త ఎలా వేరుచేయాలో స్వయంగా వారే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్సీ రాజమౌళి, వైస్ ఛైర్మన్ జకీయాద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Tags: minister harish rao, Wet, dry rubbish, vanteru prathap reddy, war, medak
Next Story