చెత్తపై సమరం చేద్దాం : హరీశ్

by  |

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త విషయంలో యుద్ధం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు తడిచెత్త, పొడి చెత్త ఎలా వేరుచేయాలో స్వయంగా వారే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ ఛైర్మన్ జకీయాద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: minister harish rao, Wet, dry rubbish, vanteru prathap reddy, war, medak



Next Story

Most Viewed