- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రతిపక్షాలు మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాలు అనవసరంగా నాపై బుద్దజల్లుతున్నాయని అన్నారు. ఆరోపణలకు ఎక్కడా అవకాశం లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారని తెలిపారు. అంతేగాకుండా నాపై మోపిన అభియోగాలు ఎక్కడా నిరూపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ఆస్కారం లేకుండా పనిచేయాలనేదే తమ లక్ష్యం అని అన్నారు.
Next Story