కేసీఆర్ దయతో మంత్రినయ్యా : ఎర్రబెల్లి

by  |
కేసీఆర్ దయతో మంత్రినయ్యా : ఎర్రబెల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను 40 ఏళ్లు రాజకీయంగా వాడుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిని అయ్యాను. కేసీఆర్‌ కోసం నా ప్రాణం అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అని వెల్లడించారు.



Next Story