- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభంకానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి, కేసీఆర్ నిర్ణయించిన లక్ష్యాలు సాధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమం సందర్భంగా బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నాటిన మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేస్తూ అన్ని పనులు జరిగేలా చూడాలన్నారు. కల్లాల నిర్మాణం వంటి అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు, అధికారులతో గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాపై చర్చించారు.
Next Story