- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైద్య విధాన పరిషత్లో 2,034, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో 5,658 ఖాళీలను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ఆయుష్ డిపార్ట్మెంట్లో కీలక నిర్ణయాలు అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఈటల.. పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయుష్ శాఖలోని టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. తక్కువ పేషంట్లు వచ్చే డిస్పెన్సరీలను పీహెచ్సీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా సమయంలో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద సెంటర్గా మారిందన్నారు.
Next Story