- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
విశాఖ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. స్థానికుల్లో భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విశాఖలోని పద్మనాభనగర్లో ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అనుసరించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో సంవత్సరం పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Next Story