- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టీడీపీ నేతలు రాజకీయంగా ఎదుర్కోలేక మత కలహాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆలయాలపై దాడుల కేసులో ఆరెస్ట్ అయిన వారు మీ పార్టీ వాళ్లు కాదా అంటూ ప్రశ్నించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించమని తెలిపారు. ఈ ఘటనలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిల్ కుమార్ హెచ్చరించారు.
Next Story