- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మెప్పు కోసం ఎన్నికలు జరపాలని చూశారని మండిపడ్డారు. దేశమంతా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇలాంటప్పుడు ఎన్నికలు జరపడం అవసరం లేదన్నారు. ఆలయాల అంశాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇక ముందు పాఠశాలలపై దాడులకు సైతం టీడీపీ వెనుకాడదని వ్యాఖ్యానించారు.
Next Story