- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కొవిద్ నిబంధనలు అనుసరించి ఏపీలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. గురువారం మంత్రి ప్రవేశ పరీక్షల నిర్వహణపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐ సెట్ , సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామన్నారు. మొత్తంగా అన్ని ప్రవేశ పరీక్షలకు 4 లక్షల 36 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు మంత్రి ప్రకటించారు.
Next Story