- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన వినుకొండలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వినుగొండకు చెందిన గోపీనాథ్ అనే వ్యక్తి స్థానికంగా 9 తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడి తల్లే బాలికను బలవంతంగా గదిలోకి పంపి కొడుకుకు సహాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడు గోపీనాథ్, అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story