మైనింగ్ దాడులు..

by Vemula.Srinu Prasad |

<p>      కడప జిల్లా వేంపల్లి మండలం పాములురు వద్దగల ముగ్గురాయి గనులపై మైనింగ్ అధికారులు దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నవారిపై విచారణ జరుపుతున్నారు. లెక్కకు రాని ముగ్గురాయి లోడ్‌, రవాణాకు సిద్ధంగా ఉన్న19లారీలను అధికారులు సీజ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అనుమతించిన పరిధిలో కాకుండా వేరేచోట తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.</p>

మైనింగ్ దాడులు..
X

కడప జిల్లా వేంపల్లి మండలం పాములురు వద్దగల ముగ్గురాయి గనులపై మైనింగ్ అధికారులు దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నవారిపై విచారణ జరుపుతున్నారు. లెక్కకు రాని ముగ్గురాయి లోడ్‌, రవాణాకు సిద్ధంగా ఉన్న19లారీలను అధికారులు సీజ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అనుమతించిన పరిధిలో కాకుండా వేరేచోట తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.

Next Story