- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. అక్రమంగా సున్నపరాయి గనులు తవ్వేసినందుకు రూ.100 కోట్ల జరిమానా విధించారు. అపరాధ రుసుం చెల్లించకుంటే ఆర్ అండ్ ఆర్ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేస్తామని మంగళవారం నోటీసులిచ్చారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఉప్పలపాడులో14 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపరాయిని తవ్వుకున్నట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Next Story