- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసద్ మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోందని మండిపడ్డారు. కరోనా మందులపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని, వెంటనే ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరారు.
Next Story