- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అసిఫాబాద్: కరోనా.. ఇప్పడు ఈ పేరు చెప్పగానే కొందరు విద్యార్థులు కరోనా వల్ల సెలవులు దొరికాయని చెప్తుంటే.. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కరోనాతో పిల్లల చదువులు అటకెక్కాయంటున్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో దాదాపు సంవత్సరం పాటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్తో బయటకు కూడా వెళ్లే అవకాశం లేదు. దీంతో అటు బడికి వెళ్లలేక.. ఇటు బయటకు వెళ్లలేక పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్న పిల్లలకు మిద్దె.. మైదానమైంది. మిద్దెపైనే ఆడుతూ, పాడుతూ కాలం వెళ్ళదిస్తున్నారు.
Next Story