- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనం ఉంటేనే సాధ్యం అవుతోంది. డబ్బులు పోసి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించే స్థితిలో కామన్ మ్యాన్ లేడు. ఈ నేపథ్యంలో అన్లాక్-4 లో ప్రయాణ మార్గదర్శకాలను కూడా కేంద్రం సవరించనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెలాఖరులోగా హోం మంత్రిత్వ శాఖ జారీ చేయబోయే అన్లాక్-4 మార్గదర్శకాల ప్రకారం మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించవచ్చు అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా పాఠశాలలు, కాలేజీలు ఇప్పట్లో తెరిచే అవకాశాలు లేనట్టు సమాచారం.
Next Story