- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్ : మెట్రో రెండో దశ రైల్ మార్గాలపై దృష్టిసారించినట్టు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ కూకట్పల్లి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ మార్గంలో ఎలివేటేడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టులను పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతామని ఆయన తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రూట్ ఆలస్యానికి ఆర్థిక సమస్యలు కొంత కారణమని వివరించారు.
Next Story