- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట:
నిన్న ప్రకటించిన జేఈఈ అడ్వాన్సులో,మెయిన్స్లో, నేడు ప్రకటించిన ఐ.ఐ.టీ అడ్వాన్స్ లోనూ మెరిడియన్ విద్యార్థులు సత్తా చాటారు. నేడు ప్రకటించిన ఐ.ఐ.టీ అడ్వాన్స్ లో మెరిడియన్ పూర్వ విద్యార్థులు వి.అంజన్ రెడ్డి 1308 ర్యాంక్, సాయినాథ్ రెడ్డి 2652 ఉత్తమ ర్యాంకులను సాధించారు. చిన్నప్పటి నుండి తమకు మెరిడియన్ స్కూల్ అందించిన ఐఐ టీ, నీట్ ఫౌండేషన్ ద్వారానే ఈ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు.
Next Story