- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వదలడం లేదు. కరోనా నుంచి కోలుకున్నాం అని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో వారిని విధి బలి తీసుకుంటుంది. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన మెడికల్ ఆఫీసర్ బ్లాక్ ఫంగస్ భారీనపడి ఆదివారం ఉదయం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా గోవర్ధన్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకి ఈ మధ్యనే కోలుకున్నాడు. తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేసుకోగా బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యింది. దీంతో గోవర్ధన్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఈ రోజు ఉదయం మరణించాడు.
Next Story