- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పటాన్చెరు మండల పరిధిలోని పోచారం వద్ద ఉన్న నక్కవాగు ఉప్పొంగి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో మంగళవారం రాత్రి 12:30 గం.ల సమయంలో రెండు కార్లలో నలుగురు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు.
కాగా పటాన్చెరు పోలీసుల ద్వారా ఎండీఆర్ ఫౌండేషన్కు సమాచారం అందింది. దీంతో వెంటనే ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రిథ్వీరాజ్, మధు, రాకేశ్, ప్రణీత్, జాన్, రమేశ్లు ఘటన స్థలానికి చేరుకున్నారు. తాడు సహాయంతో నలుగురిని సురక్షితంగా వరద నీటిలోంచి బయటకు తీసుకువచ్చారు. పటాన్చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అక్కడకు వచ్చి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
Next Story