- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ ను హత్య చేశారు. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో రమేష్ ను హత్య చేసినట్లు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు రమేష్ ఇన్ఫార్మర్ గా మారి మావోయిస్టుల హత్యకు కుట్ర చేశాడనే నెపంతో చంపేసినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ లోని కొత్తపల్లి వద్ద రమేష్ మృతదేహంను గుర్తించారు. కాగా రెండురోజుల క్రితం రమేష్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
- Tags
- mavoists
Next Story