- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని గాయత్రినగర్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రూ.10.70లక్షల విలువైన బంగారం, రూ.3.75లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తలుపులు తొలగించి ఇంట్లో చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అయితే, ఈ చోరీని సాయంత్రంవరకు ఇంటి యజమాని గుర్తించలేకపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎమ్మార్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story