- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ పరవాడలోని రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్స్ కెంపెనీలో పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సీనియర్ కెమిస్ట్ శ్రీనివాస్(40)గా గుర్తించినట్లు సమాచారం. పరిశ్రమలో పేలుడు తర్వాత అతనికి ఆచూకీ తెల్వలేదు. మంగళవారం ఉదయం ఘటనా స్థలిలో శిథిలాల కింద అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిసింది. అయితే అతడి మృతిపై ఇంతవరకు కంపెనీ యాజమాన్యం, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, సోమవారం రాత్రి కంపెనీలో ట్యాంక్ పేలి మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Next Story