- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణకు మండలం దువ్వవయ్యూరు దారుణం జరిగింది. గ్రామంలోని ఏటి గట్టు వద్ద వివాహిత దారుణంగా హత్యకు గురైంది. మృతురాలిని పచ్చల వరలక్ష్మి(35)గా గుర్తించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త శ్రీను భార్య గొంతు కోసి హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
Next Story