- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైన మరియమ్మ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన బాధ్యులు ఒక్కొక్కరిపై వేటు పడుతోంది. ఇప్పటికే, ఆ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్లను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. తాజాగా.. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
Next Story