- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఎస్ఐని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. వివరాల ప్రకారం..పాలనార్ గ్రామంలో ఇంటి వద్ద ఉన్న ఎస్ఐ మురళిని సాయుధ నక్సల్స్ తమ వెంట తీసుకెళ్ళినట్లు సమాచారం. ఈ ఘటన గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీస్ కిడ్నాప్ని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. కిడ్నాప్కి గురైన ఎస్ఐ కోసం అన్వేషణ కొనసాగుతోందని చెప్పారు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
Next Story