- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మంగళవారం రాత్రి విధ్వంసం సృష్టించారు. మండలం బత్తినిపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు కొనసాగిస్తున్న రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి మావోయిస్టు కమిటీ పేరుతో ఓ లేఖను వదిలివెళ్లారు. ఈ నెల 28న మావోయిస్టుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
Next Story