- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కిడ్నాప్కు గురైన జవాన్ మనోజ్ నేతమ్ను హత్య చేసినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి శనివారం ఓ లేఖను విడుదల చేశారు. కాంకేర్ జిల్లాలో ఏప్రిల్ 28న మనోజ్ నేతమ్ కిడ్నాప్ అయ్యారు. హత్య అనంతరం మృతదేహాన్ని మనోజ్ కుటుంబ సభ్యులకు మావోయిస్టులు ఇవ్వలేదు. గతంలో జవాన్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు మావోయిస్టులు అందించేవారు. ప్రస్తుతం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Next Story