- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు వరుస సంఘటనలతో వణుకు పుట్టిస్తున్నారు. ఆదివారం రాత్రి సుకుమా జిల్లా ఎర్ర బోర్ – దర్బగూడ నడుమ రహదారిపై వెళుతున్న వాహనాలను ఆపి మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటనలో 8 నుంచి 10 వాహనాలు తగులబడినట్లు తెలిసింది. 26న బంద్కి పిలుపునిచ్చిన నక్సల్స్ ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాల దగ్దం గురించి తెలిసి ఆ ప్రాంతానికి చూడటానికి వెళ్ళిన యువకులపై మావోయిస్టులు తమవద్ద ఉన్న బాణాలు రాళ్లతో దాడి చేసినట్లుగా సమాచారం.
Next Story