- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విశాఖపట్టణంలోని అడవుల్లో ఈనెల 28 నుంచి ఏఓబీలో మావోయిస్టు పార్టీ వారోత్సాలు నిర్వహించనున్నారు. అయితే.. వారోత్సాల ముందు ఏవోబీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన కీలక నేత సుధీర్ విషయంలో ఆసక్తికర వార్త మన్యంలో హల్చల్ చేస్తోంది. సుధీర్ పోలీసులకు లొంగిపోవడానికి సిద్ధపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే మావోయిస్టు సుధీర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story