- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో సరిహద్దు భద్రతా బలగాలు స్వాభిమాన్ ఆంచల్ కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్ను పోలీసులు గుర్తించారు. 2 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్, 3 ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్స్, ఐఈడీ, 9 రౌండ్ల ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డంప్ గా పోలీసులు భావించారు. దీంతో విశాఖ ఏజేన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Next Story