ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య

by  |
ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య
X

దిశ, వెబ్‎డెస్క్ : ఏవోబీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం ఒడిశాలోని మల్కాన్ ‎గిరి జిల్లా అటవీ ప్రాంతంలో రెండు వాహనాలను తగులబెట్టారు. మావోలు ఘటనకు పాల్పడ్డారని.. వారి కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.



Next Story

Most Viewed