- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ రోజు అతను తన సొంతింటికి చేరాడు. సింగ్… రిపోర్టులన్నీ నార్మల్గానే వచ్చినట్టు సమాచారం. దీంతో మన్మోహన్ సింగ్ను ఇంటికి తరలించినట్టు ఆయన కార్యాలయం తెలిపింది. ఛాతి నొప్పితో గత ఆదివారం ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన చేరారు. వెంటనే ఎయిమ్స్లోని కార్డియో-తొరాసిక్ వార్డులోకి తరలించి అక్కడ అతన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. దేశంలోకి కరోనా ఎంటర్ అయిన తొలినాళ్లలో మార్చి నెలలో మన్మోహన్ సింగ్ అనారోగ్యం పాలవ్వగా.. పూర్తిగా బెడ్రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే.
Next Story