- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అల్వాల్: డీసీఎం వాహనం ఢీకోన్న సంఘటనలో హస్మత్పేట్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం హస్మత్పేట్లోని ధనలక్ష్మి కిరాణా షాపు పక్కన ఆగి ఉన్న డీసీఎం నంబర్ TS 07 UB 4847 గల వాహనం ముందు అదే ప్రాంతానికి చెందిన కృష్ణ స్వామి(56) కూర్చున్నాడు అది గమనించని డ్రైవర్ముందుకు నడపడంతో కృష్ణ స్వామికి తీవ్ర గాయాలైనాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని గాంధీకి తరలించారు. అయితే ఛాతి, పొట్టపై బలమైన గాయాలవడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story