చెరువులో నీటమునిగి వ్యక్తి మృతి

by  |
చెరువులో నీటమునిగి వ్యక్తి మృతి
X

దిశ, డోర్నకల్(మరిపెడ): ప్రమాదవశాత్తు చెరువులో నీటమునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల ముత్తయ్య అనే వ్యక్తి సోమవారం చెరువు వద్ద మేకలను మేపుతున్న క్రమంలో ఒక మేక పెద్ద చెరువులోకి పడిపోయింది. దానిని కాపాడే ప్రయత్నంలో మేకతో పాటు ముత్తయ్య చెరువులో మునిగి మృతి చెందాడు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed