- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల:
కరోనా వచ్చిందనే భయంతో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల గ్రామంలో చోటు చేసుకుంది. మల్యాలకు చెందిన బాలే ప్రభాకర్.. తన ఇద్దరు పిల్లలకు కొవిడ్ లక్షణాలు ఉండడంతో టెస్టు చేయించాడు. దీంతో వారికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కూడా కరోనా సోకిందేమో అని ఆందోళన చెంది ఆగస్టు 29న కరోనా టెస్టులు చేయించుకునేందుకు బయటికి వెళ్లాడు. ఆ రోజు బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదని ప్రభాకర్ భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
Next Story