భవనం పై నుంచి జారి పడి వ్యక్తి మృతి

by  |
భవనం పై నుంచి జారి పడి వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని మోతీనగర్ లో విషాదం నెలకొన్నది. భవనం పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి భవనం పై నుంచి జారి కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



Next Story

Most Viewed