- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని మోతీనగర్ లో విషాదం నెలకొన్నది. భవనం పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి భవనం పై నుంచి జారి కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story