- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటు ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు మృతి చెందాడు. బాసర మండలం సావర్గాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతం ప్రదీప్(21) అనే యువకుడు తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేసుకునే క్రమంలో పాము కాటేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story