పాము కాటుకు యువకుడి బలి

by  |
పాము కాటుకు యువకుడి బలి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటు ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు మృతి చెందాడు. బాసర మండలం సావర్గాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతం ప్రదీప్(21) అనే యువకుడు తమ పంట చేనులో వ్యవసాయ పనులు చేసుకునే క్రమంలో పాము కాటేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



Next Story