- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కందిలో విషాదం నెలకొంది. పట్టణంలోని ఓ దేవాలయం బావిలో పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజంపేట కాలనీకి చెందిన రఘురామయ్య కుటుంబం ఇటీవల తమ బంధువు చనిపోవడంతో ఆదివారం గ్రామంలోని పాండురంగస్వామి గుడిలో నిద్ర చేసేందుకు వచ్చారు. సోమవారం ఉదయం రఘురామయ్య కుమారుడు శ్రీకాంత్ స్నానానికి బావిలోకి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడు. తండ్రి రఘురామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story