- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం( road accident) లో జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిలుకూరు మండల కేంద్రంలో హుజూర్ నగర్ – కోదాడ రహదారిపై జరిగింది. కోదాడకు చెందిన వెన్ను రామకృష్ణ (28) తన ఆటోలో దానిమ్మ పండ్ల(Pomegranate fruit) ను తీసుకెళ్లి ఊరూరా తిరుగుతూ అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం కూడా తన ఆటోలో దానిమ్మ పండ్లను తీసుకొని పరిసర గ్రామాల్లో అమ్ముకుని తిరుగు ప్రయాణమయ్యాడు. అదే సమయంలో చిలుకూరు వద్ద లారీ నిలిచి ఉంది. ఇది గమనించని రామకృష్ణ ఆటోను వేగంగా నడుపుతూ లారీ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story