- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో విషాదం నెలకొంది. హనుమకొండ సంజీవులు అనే వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. సంజీవులు రెండు సంవత్సరాల క్రితం తన భార్య, ముగ్గురు కూతుర్లతో కలిసి జీవనోపాధి కోసం.. పటాన్చెరు వలస వచ్చి చైతన్య నగర్ కాలనీలో కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, అతడు గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పి, పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా చోట్ల నాటువైద్యం చేయించుకున్నప్పటికీ వ్యాధి తగ్గలేదు. దీంతో విరక్తి చెందిన సంజీవులు.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story