- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంగపేట: ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. బిడ్డలు దూరమవుతున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే.. మంగపేట మండలం కమలాపూర్ లోని ఎస్సీ కాలనీలో పున్నారావు అనే వ్యక్తి భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా పున్నారావుకు, భార్యకు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పిల్లలకు దూరమవుతున్నాననే మనస్తాపంతో పున్నారావు గురువారం ఉదయం గ్రామంలోని చెట్టు ఎక్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story