- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మానకొండూరు : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీలో సఫాయిగా పనిచేస్తున్న మోరే సారయ్య (45)కు హుజూరాబాద్ మండలం కాట్రాపల్లి చెందిన మహిళతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది.
కాగా, అతని భార్య కొన్ని సంవత్సరాలుగా తల్లి గారి ఇంట్లోనే ఉంటూ కాపురానికి రావడం లేదు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సారయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story