- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి సర్కిల్లోని ఎల్లమ్మబండలో గంజాయి విక్రయిస్తోన్న ఓ వ్యక్తిని బుధవారం బాలానగర్ఎక్సైజ్పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కుమార్ వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ సిక్కు కాలనీలో నివాసం ఉంటున్న టాంక్ జగత్సింగ్(37) గంజాయి విక్రయిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్పోలీసులు బుధవారం అతని ఇంటిపై దాడులు జరిపారు. ఈ సదర్భంగా 2.1 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జగత్ను అదుపులో తీసుకొని విచారించగా నాందేడ్నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు జీవన్ కుమాన్ తెలిపారు. దాడిలో ఎక్సైజ్ ఎస్ఐలు జశ్వంత్, మహేందర్, సిబ్బంది శ్రీనివాస్, బాలరాజు, రాంచందర్, సురేందర్, పద్మ, భార్గవి, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.