- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతల్ బోరీ గ్రామంలో శుక్రవారం మసీదులోకి ఓ వ్యక్తి చొరబడి ముస్లింల పవిత్ర గ్రంథాలను కాలబెట్టాడు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి 24 గంటలలో నిందితుడిని గుర్తించారు. ఘటనపై భైంసా పట్టణ అదనపు ఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ… ఘటనకు సంబంధించిన నిందితుడు అదే గ్రామానికి చెందిన షేక్ అమీన్ (60) గా గుర్తించామని, నేరాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడని, నిందితునిపై కేసు నమోదు చేశామని తెలిపారు. శాంతికి భంగం కలిగించే ఘటనలపై ఎలాంటి పుకార్లు చేయరాదని, అలా చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story