- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారినపడిన విసయం తెలిసిందే. స్వల్ప లక్షణాలతో NTR కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోగా, పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదిగా NTR త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. మహేశ్ బాబు ట్వీట్ను ఎన్టీఆర్ అభిమానులు భారీగా లైక్ చేశారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకూ స్క్రీన్ షేర్ చేసుకోలేక పోయినా.. ‘‘భరత్ అనే నేను’’ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు.
Get well soon brother! Strength and prayers 🙏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2021
Next Story